సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే

57பார்த்தது
సమస్యలను అధికారుల దృష్టికి  తీసుకెళ్తా: ఎమ్మెల్యే
యాకుత్ పుర ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ను ప్రజలు ఆదివారం కలిశారు. ప్రజలు ఎమ్మెల్యేకు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంఐఎం పార్టీ కట్టుబడి ఉందన్నారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసారు.

தொடர்புடைய செய்தி