గంగపుత్ర నగర్లో రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

76பார்த்தது
కార్వాన్ డివిజన్ పరిధిలో దశల వారీగా అభివృద్ది పనులను పూర్తీ చేస్తున్నామని డివిజన్ ఏంఐఏం కార్పొరేటర్ స్వామీ యాదవ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని గంగాపుత్ర నగర్లో కొనసాగుతున్న రోడ్డు పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, గడువులోగా పూర్తి చేయాలని సంభందిత సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி