తెలంగాణకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

50பார்த்தது
తెలంగాణకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరద బీభత్సంతో వేలాది మంది అతలాకుతలం అయ్యారు. దింతో వరదబాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వరద బాధితుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఉదయం పవన్, సీఎం రేవంత్ రెడ్డి కి జూబ్లీ హిల్స్ లోని అయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.

தொடர்புடைய செய்தி