రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు

56பார்த்தது
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణకు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకున్నోళ్ళేవారు రాజకీయాల్లో బ్రతికి బట్టకట్టలేరన్న విషయం గుర్తించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி