సీఎంఆర్ఎఫ్ కు 25 లక్షల విరాళం

61பார்த்தது
సీఎంఆర్ఎఫ్ కు 25 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షల విరాళం అందించారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు డా, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி