బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్

55பார்த்தது
బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్
భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న బీజేపీలో ప్రజలు చేరాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ కోఠి చౌరస్తా వద్ద నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు అవగాహన కల్పించి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయించనున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி