గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ పర్యవేక్షించిన కలెక్టర్

77பார்த்தது
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కు తీసిపోకుండా ప్రభుత్వం నిర్మించనున్నట్లు శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో పోలీస్ గ్రౌండ్స్ లో ఆయన పర్యవేక్షించారు. బైక్ పై గ్రౌండ్ పరిసరాలు తిరిగి హాస్పిటల్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్, గ్రీనరి, వెంటిలేషన్, కనెక్టివిటీ రోడ్ల అంశాల పై మున్సిపల్ అధికారులతో చర్చించారు.

தொடர்புடைய செய்தி