17వ డివిజన్ లో స్వచ్చత హీ సేవ

51பார்த்தது
17వ డివిజన్ లో స్వచ్చత హీ సేవ
స్వచ్ఛతతోటే నగరాలు పరిశుభ్రంగా ఉంటాయని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. సోమవారం స్వచ్చత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా నగరంలోని 17వ డివిజన్ లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ పోగుల నర్సింహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி