రాష్ట్ర డీజీపీకి ధన్యవాదాలు రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి

60பார்த்தது
రాష్ట్ర డీజీపీకి ధన్యవాదాలు రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి
పాతబస్తీలో షియా ముస్లింలు నిర్వహించిన ఆర్బెన్
ర్యాలీకి తగిన బందోబస్తు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ముగిసిందని.. ఇందుకు పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ అన్నారు. ఈనెల 26న పాతబస్తీ వీధుల్లో షియా ముస్లింల ఆర్బైన్ ర్యాలీతో పాటు మొహర్రం సంతాప దినాల ప్రారంభం నుంచి తగిన ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందరన్ను కలిసి దట్టీలు కట్టి ధన్యవాదాలు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி