శ్రీభాగ్య లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

74பார்த்தது
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ శ్రీభాగ్య లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నత అధికారులు పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி