ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఔషధాల కొరత

67பார்த்தது
ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఔషధాల కొరత
గ్రేటర్ పరిధిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఔషధాల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రకాల మాత్రలు రాస్తే రెండింటిని
ఇస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించి మందులు ఇవ్వడం లేదని రోగులు మంగళవారం వాపోతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, నొప్పి నివారణ, యాంటాసిడ్ లాంటి మందులూ అందుబాటులో లేకపోవడంతో రోగులు గగ్గోలు పెడుతున్నారు.

தொடர்புடைய செய்தி