చాంద్రాయణగుట్ట నుంచి తరలుతున్న గణనాథులు

60பார்த்தது
చాంద్రాయణగుట్ట నుంచి తరలుతున్న గణనాథులు
వినాయక నిమజ్జనం సందర్భంగా చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారులు గణేష్ ప్రతిమలతో రద్దీగా మారాయి. బాలాపూర్ వినాయకుడుతో పాటు పాడి పహాడీ షరీఫ్, కేశవగిరిల నుంచి వస్తున్న వినాయకులు సైతం చాంద్రాయణగుట్ట పాత పోలీస్ స్టేషన్ మీదుగా ముందుకు కదులుతున్నాయి. చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி