రిజర్వేషన్లపై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి

84பார்த்தது
ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్ల విధివిధానాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని జాతీయ బీసీ దళ్ అద్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుపై రాష్ట్రంలోనూ, దేశంలోను చర్చ జరుగుతూ ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై బీజేపి విధివిధానాలకు సంబంధించి వెంటనే ప్రకటన చేస్తే ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி