దివ్యాంగులకు అండగా మోడీ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

69பார்த்தது
దివ్యాంగులకు అండగా మోడీ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ది కోసం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 తీసుకొచ్చి దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిలబెట్టిందని సికింద్రబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం బర్కత్ పురాలోని పార్టీ నగర కార్యాలయంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

தொடர்புடைய செய்தி