తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ

52பார்த்தது
తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. నిన్న, మొన్నటి వరకు సర్వదర్శనానికి కనీసం 18 గంటల సమయం పట్టగా.. ఇప్పుడు 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు తగ్గుముఖం పట్టారు. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్‌ స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

தொடர்புடைய செய்தி