HCU వివాదంపై యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ అని 'నా అన్వేషణ' ఛానల్ ద్వారా అన్వేష్ తెలిపారు. 400 ఎకరాల ద్వారా.. ప్రజల కోసం రూ. 50 వేల కోట్ల సంపదను రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్వేష్ తెలిపారు.