హర్యానా ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థి ఆస్తి రూ. 417 కోట్లు

84பார்த்தது
హర్యానా ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థి ఆస్తి రూ. 417 కోట్లు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా నార్నౌద్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్న అభిమన్యు తన ఆస్తి వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. తన స్థిర, చరాస్తుల విలువ రూ. 417 కోట్లుగా ఉన్నట్లు ఈ మాజీ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీంతో బీజేపీ అభ్యర్థుల్లో ఇతనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

தொடர்புடைய செய்தி