గోపీచంద్ ‘విశ్వం’ ట్రైల‌ర్ రిలీజ్ (వీడియో)

61பார்த்தது
గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ చిత్రంలో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ముమ్మరం చేసిన టీం తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను వ‌దిలింది. సినిమా కామెడీ ట్రాక్‌లో వెళ్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు? మీరూ చూసేయండి.

தொடர்புடைய செய்தி