రైతు భ‌రోసాపై శుభవార్త‌!

78பார்த்தது
రైతు భ‌రోసాపై శుభవార్త‌!
త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మ‌రోసారి తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி