మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

73பார்த்தது
మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్
ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కొలువుతీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం నుంచి.. అంటే సెప్టెంబర్ 07వ తేదీన నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా.. లోక కళ్యాణార్థం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రత్నగర్భ గణపతికి, సాక్షి గణపతికి యాగశాలలోని పంచలోహమూర్తికి వ్రత కల్ప విశేషార్చనలు చేయనున్నారు.

தொடர்புடைய செய்தி