స్నాక్స్ ప్యాకిట్లలో డ్రగ్స్ తరలిస్తున్న ముఠా (వీడియో)

55பார்த்தது
ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రమేష్ నగర్‌లో గురువారం 200 కిలోల కొకైన్‌ను స్పెషల్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2000 కోట్లు ఉంటుందని తెలిపారు. జీపీఎస్ ద్వారా డ్రగ్స్ స్మగ్లర్స్‎ కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం గోదాంలో నిల్వ ఉంచిన కొకైన్ గుర్తించారు. నమ్‌కిన్ (స్నాక్స్) ప్యాకిట్లలో డ్రగ్స్ ను ప్యాక్ చేసి స్మగ్లర్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி