చివరి పూజలు చేసిన కలెక్టర్

76பார்த்தது
చివరి పూజలు చేసిన కలెక్టర్
నారాయణపేట కలెక్టరేట్ లో ప్రతిష్టాపన చేసిన మట్టి వినాయకుడికి బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ చివరి రోజు ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. అయిదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడిని కలెక్టరేట్ సిబ్బంది జిల్లా కేంద్రం శివారులోని కొండారెడ్డి పల్లి చెరువుకు తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி