ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

69பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం తలపెట్టిన కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. మంగళవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు

தொடர்புடைய செய்தி