నాగర్ కర్నూల్: మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఎమ్మెల్యే

58பார்த்தது
నాగర్ కర్నూల్: మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సరస్వతి దేవాలయం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైద్యులను ఆదివారం ఆదేశించారు. ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు

தொடர்புடைய செய்தி