వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల అవగాహన సదస్సు: కలెక్టర్

78பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో ఖరీఫ్ 2024 – 25 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. మాట్లాడుతూ జిల్లాలో 251 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం వరి ధాన్యం క్వింటాల్ కు రూ 2320/-, సాధారణ వరి రకంనకు రూ. 2300/- లు, సన్నరకం ధాన్యానికి అదనంగా 500 రూ. లు బోనస్ చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி