నీటి వనరులపై అవగాహన కలిగి ఉండాలి

54பார்த்தது
గ్రామాలలో ప్రజలకు అందించే త్రాగునీటి సరఫరాపై అధికారులు అవగాహన కలిగి వుండాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. ప్రభుత్వం నియమించిన మంచినీటి సరఫరా సహాయకులకు మంగళవారం మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, స్థానికంగా వున్న నీటి వనరులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி