ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

57பார்த்தது
ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన సొంత గ్రామం కొండారెడ్డి పల్లికి వచ్చిన సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారని ఎమ్మెల్యే చెప్పారు.

தொடர்புடைய செய்தி