కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

76பார்த்தது
ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించారు. పాఠశాలలో కావాల్సిన సదుపాయాలు, సమస్యలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత వుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి సిబ్బందిని నియమిస్తామని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గానికి రూ. 16 కోట్లు నిధులు తెచ్చామని చెప్పారు.

தொடர்புடைய செய்தி