మాగనూరు: ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. పట్టించుకోని అధికారులు

83பார்த்தது
మాగనూరు: ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. పట్టించుకోని అధికారులు
మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లకొమ్మలు కలిసిపోవడం వల్ల వర్షం పడ్డప్పుడు లేదా గాలి దుమారం అనుకోకుండా చెట్లను తాకితే కరెంట్ షాక్ కొడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చెట్లకు కాస్త దూరంలో స్తంభాలు వేయాలని, లేకపోతే చెట్ల కొమ్మలైన కొట్టివేయాలని వారు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி