నిమజ్జన బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

84பார்த்தது
నిమజ్జన బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
ఉట్కూర్ మండల కేంద్రంలో డిఎస్పీ లింగయ్య పర్యటించారు. ఈ సందర్బంగా వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాలను, పెద్ద చెరువును పరిశీలించి స్థానిక పోలీసులకు బందోబస్తు పై సలహాలు, సూచనలు చేశారు. వినాయకుల నిమజ్జనానికి చెరువు వద్ద క్రేన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ కొరకు బారికేడ్లను పెట్టాలని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி