నిండని చెరువులు, పెరగని భూగర్భ జలం

74பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలంలో సరైన వర్షాలు లేక చెరువులు కుంటలు నిండటం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాలు పడకపోయినా బీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల కాల్వల ద్వారా వచ్చే నీటితో చెరువులు కుంటలు నింపేవారని, అవినిండితే భూగర్భజలం పెరిగి బోర్లలో నీరు బాగా వచ్చేదని ఈ సారి ఆ పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. కొర్లకుంట చింతలచెరువు, బొల్లారం మాలకుంట తదితర కుంటలు నిండ లేదని రైతులు గుర్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி