పసుపుల బ్రాంచ్ కెనాల్స్ సందర్శించిన మంత్రి జూపల్లి

74பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం పసుపుల బ్రాంచ్ దగ్గర ఉన్న కెనాల్ ను, అలాగే నాగులపల్లి, బావాయ్ పల్లి వద్ద ఉన్న కెనాల్స్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సాయంత్రం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ఐదు సంవత్సరాలుగా ఈ కాలువలను పట్టించుకోకుండా వదిలేశారని విమర్శించారు. ఇప్పుడు అటువంటివి పట్టించుకోకుండా అధికారులు రైతులకు అండగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி