పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలి

50பார்த்தது
పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలి
రైతాంగ ప్రభుత్వమని చెప్పుకునే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు పాల బిల్లులను చెల్లించుటలో పూర్తి విఫలమైందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రగతి పథంలో నడిచిన విజయ డైరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోజురోజుకు దిగజారి పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్లే పాడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందని జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி