మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

66பார்த்தது
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం సలార్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన వరికుప్పల వెంకటయ్య అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ వెంకటయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తగిన ఆర్థిక సాయం అందించారు. వెంకటయ్య మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி