శ్వేతారెడ్డి మృతి ఎంతో బాధాకరం: డీకే అరుణ

61பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో శ్వేతారెడ్డి పార్థివదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி