మహాగణపతి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

83பார்த்தது
మహాగణపతి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా శనివారం రాంనగర్, అంబా భవానీ ఆలయం, వినాయక భవన్ లో నిర్వహించిన మహా గణపతి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యాదగిరిరెడ్డి, బాలయ్య, నరేందర్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி