మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్

53பார்த்தது
మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి. లక్ష్మా రెడ్డి సతీమణి ఇటీవలే మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం తిమ్మాజీపేట మండలం ఆవంచలోని లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని శ్వేతారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி