రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తా: ఎమ్మెల్యే

84பார்த்தது
రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తా: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ హేమ సముద్రం చెరువును ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మంగళవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు గండిపడి నీరు లోతట్టుప్రాంతాలకు వృధాగాపోయిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి చెరువుకు మరమ్మతులు నిర్వహించి రైతుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி