రైతుకు 'భరోసా' వచ్చేనా..?

71பார்த்தது
రైతుకు 'భరోసా' వచ్చేనా..?
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ. కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపి కబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.

தொடர்புடைய செய்தி