సగర సంఘం సేవా కార్యక్రమాలు అభినందనీయం: ఎంపీ

50பார்த்தது
సగర సంఘం సేవా కార్యక్రమాలు అభినందనీయం: ఎంపీ
సగర సంఘం సేవా కార్యక్రమాలు అభినందనీయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సగర సంఘం కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం లోకంలో చదువుకు మించిన ఆస్తి లేదన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడేలా విద్యార్థులు చదవాలన్నారు.

தொடர்புடைய செய்தி