పాలమూరు జిల్లాలో నీట మునిగిన పత్తి పంట వివరాలు

56பார்த்தது
పాలమూరు ఉమ్మడి జిల్లాలో 5. 74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని ఆదివారం వ్యవసాయశాఖ అధికారి బి. వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி