కమ్యూనిస్టుల జీవితాలు సమాజానికి వెలుగులు: ఎమ్మెల్యే

80பார்த்தது
కమ్యూనిస్టుల జీవితాలు సమాజానికి వెలుగులు: ఎమ్మెల్యే
కమ్యూనిస్టుల జీవితాలు సమాజానికి వెలుగులని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు, ఐద్వా కమిటీ సభ్యులు లక్ష్మీదేవమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకునిన ఎమ్మెల్యే యెన్నం శనివారం సిపిఎం పార్టీ కార్యాలయానికి చేరుకుని లక్ష్మీదేవమ్మ పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లక్ష్మీదేవి అమ్మ మహిళా సంఘాల స్థాపనలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி