కృష్ణారెడ్డికి నివాళులర్పించిన కలెక్టర్ విజయేంద్ర బోయి

68பார்த்தது
కృష్ణారెడ్డికి నివాళులర్పించిన కలెక్టర్ విజయేంద్ర బోయి
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి బుధవారం చిన్నచింతకుంట మండలం దమాగ్నాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏపీ జితేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆదిత్యరెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி