అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్యదేవోభవ అవార్డు

53பார்த்தது
అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్యదేవోభవ అవార్డు
విధి నిర్వహణలో, సమాజసేవలో విశేష సేవలందిస్తున్న దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్య దేవోభవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. భారత రత్నడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137 వ జయంతి పురస్కరించుకొని యువతేజం ట్రస్ట్, కలాం విజన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు జి. సుబ్రహ్మణ్యం అందజేశారు.

தொடர்புடைய செய்தி