ప్రొఫెసర్ సాయిబాబా పార్థీవ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు (వీడియో)

85பார்த்தது
తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని గన్ పార్కు నుండి మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన నివాసానికి చేరుకొని సాయిబాబా పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లోని లైఫ్‌ స్ప్రింగ్‌ హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న శ్రీనివాస హైట్స్‌ నుంచి సాయిబాబా అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

தொடர்புடைய செய்தி