ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

69பார்த்தது
ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ముగ్గురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி