చెత్త కుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై

85பார்த்தது
చెత్త కుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెత్త కుండీలో ఉన్న పాప కేకలు విని స్థానికులు రక్షించారు.
చిన్నారికి తీసుకువెళ్లడానికి ఆమెకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అనే పుష్పేంద్ర సింగ్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. విజయ దశమి రోజున దుర్గమ్మే తమ ఇంటికి వచ్చిందంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி