కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి (షాకింగ్ వీడియో)

566பார்த்தது
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం విషాద ఘటన జరిగింది. ముమ్మిడివరంలో నేషనల్ హైవే పక్కనే 11 కేవీ విద్యుత్ లైన్‌లో మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో విద్యుత్ శాఖ ప్రైవేట్ ఉద్యోగి మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. కరెంట్ షాక్ కొట్టడంతో స్తంభం పై నుంచి కింద పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி