ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగడం వల్ల షుగర్ వ్యాధి మాయం

57பார்த்தது
ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగడం వల్ల షుగర్ వ్యాధి మాయం
ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో దంచిన వెల్లుల్లిని వేయాలి. దీంతో పాటు ఒక చెంచా నల్ల మిరియాలు వేసి కాసేపు మరగించాలి. ఇలా మరిగించిన వాటర్‌ను ఫిల్టర్ చేసి తాగాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి టీ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. ఈ టీని తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

தொடர்புடைய செய்தி