ప్రముఖ న్యూస్ ఛానల్​కు దివ్వెల మాధురి స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)

576பார்த்தது
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మాధురి స్పందించారు. న్యూస్ ఛానెల్స్ అనేవి నిజాలు చూపించాలి కానీ తమకు నచ్చినట్లు ఏది పడితే అది ఎలా రాస్తారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி